Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలి

సామాజిక పోరాటాలను ఉదృతం చేయాలి. – మారుపాక అనిల్ కుమార్, డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ : దేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు, వివక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి( డి హెచ్ పి ఎస్) మహబూబ్...

Read Full Article

Share with friends