Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేసిన ఏఐఎస్ఎఫ్

విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందజేసిన ఏఐఎస్ఎఫ్ శేలింగంపల్లి నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 10 అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కొత్తగూడ,కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ నుంచి ఆల్ ద బెస్ట్ తెలుపుతూ క్రమశిక్షణ తో పరీక్షలు రాయాలని ,మంచి మార్కులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ, విద్యార్థిని ,విద్యార్థులకి, ఎగ్జామ్ ప్యాడ్స్ , పెన్ను, పెన్సిల్ ,స్కేల్ ఇవ్వడం జరిగింది .....

Read Full Article

Share with friends