Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు… ఈ ఘోరం ఎవరిది?

అయ్యో........మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు. నేలంతా రక్తంతో నిండిపోతోంది టెహ్రాన్ గోడలు కూలుతున్నాయి కీవ్ మట్టి ఇంకా ఎరుపెక్కుతోంది సూడాన్ బిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు. ఒకడు డ్రోన్ బాంబు వేస్తాడు మరొకడు మిస్సైల్ పేల్చి నవ్వుతాడు అమెరికా-ఇజ్రాయెల్ చేతులు కలిపి ఇరాన్ గుండెల్ని చీల్చేస్తున్నాయి. “స్వేచ్ఛ” అంటూ, “రక్షణ” అంటూ ప్రపంచం మళ్లీ యుద్ధ గీతాలు పాడుతోంది కానీ రక్తం మాత్రమే సత్యం.. మయన్మార్‌లో సైన్యం చంపుతోంది హైతీలో గ్యాంగులు రాజ్యం చేస్తోంది యెమెన్‌లో ఆకాశంలో బాంబులతో నిండిపోయింది...

Read Full Article

Share with friends