ప్రశాంతంగా పరీక్షలు రాయండి 10వ తరగతి నెంబర్ వన్ గా నిలవoడి ఏఐఎస్ఎఫ్
ప్రశాంతంగా పరీక్షలు రాయండి 10వ తరగతి నెంబర్ వన్ గా నిలవండి ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 13 అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రేపు నుంచి మొదలయ్యే పదో తరగతి ఎగ్జామ్స్ కి విద్యార్థుల అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము , ఎగ్జామ్ కి లేటు వెళ్లకుండా ఆఫెన్ అవర్ ముందు వెళ్లాలని కోరుతున్నాము అలాగే ఈ ఎగ్జామ్స్...