Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శత్రు నాశనం కొరకు భార్య ఉపయోగ కొరకు దర్శించవలసిన క్షేత్రం

శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుటకొరకు దర్శించాల్సిన క్షేత్రం .........!! శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుట కొరకు దర్శించాల్సిన క్షేత్రం శ్రీఆది కుంభేశ్వరాలయం. ఈ ఆలయం తమిళనాడు కుంభకోణంలోని ప్రధాన ఆలయం. అతిప్రాచీనమైన ఈ ఆలయం కావేరీనది అరసలార్‌ నదుల మధ్యలో ఉంది. శైవులు దర్శించవలసిన దేవాలయాలలో ముఖ్యమైనది. స్వామివారు కుంభేశ్వరలింగం, అమ్మవారు మంగళాంబికాదేవి. 51శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు నమ్ముతారు. శివలింగం పైభాగం కొద్దిగా వంగి ఉన్న కారణంగా కుంభకోణం అనే పేరు వచ్చింది....

Read Full Article

Share with friends