Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యుద్ధం ఆపాలని.హైదరాబాదులో కమిటీ

నేటి సత్యం ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ లోని మగ్దూం భవన్ లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియ ,మధ్య ప్రాచ్యం లో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టము, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశం లో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని...

Read Full Article

Share with friends