Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త..

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త.. *హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ.* షాద్ నగర్, నేటిసత్యం, మార్చ్, 24:: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన మాట వినడం లేదని, ఇతరులతో చనువుగా ఉంటోందని భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఘటన షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తరలించి పొలాల్లో పడేసిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. హత్య కు...

Read Full Article

Share with friends