Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళితులపై నేటికి దాడులు ఆగలేదు…

నేటి సత్యం దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసి తల పగలగొట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.* *దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక* ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్...

Read Full Article

Share with friends