దళితులపై నేటికి దాడులు ఆగలేదు…
నేటి సత్యం దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసి తల పగలగొట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.* *దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక* ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్...