అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
నేటి సత్యం మార్చి 29 అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడులను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు, టిజెఎస్, ప్రజాసంఘాల యుద్ధ వ్యతిరేక ర్యాలీ, బహిరంగ సభ అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వగురువు నని చెప్పుకోవడం సిగ్గుచేటాని పలువురు వక్తలు విమర్శించారు.ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దేశాలు దాడిని నిలువరించేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.యుద్ద వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇరాన్పై...