Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలి

భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు  *కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలి.* నేటి సత్యం నాగర్ కర్నూల్ మార్చి 30 — *మారుపాక అనిల్ కుమార్ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* నాగర్ కర్నూలు: దళితులకు నిజమైన సామాజిక న్యాయం భూమి పంపిణీ ద్వారానే సాధ్యమని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. “భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు” అని ఆయన పేర్కొన్నారు....

Read Full Article

Share with friends