తెలంగాణ విద్యార్థి హక్కుల సమైక్య శ్రీ తగర్లముడి జయచంద్ర గారిని రాష్ట అధ్యక్షుడుగా నియమించడమైనదనీ ఆ సంఘం వ్యవస్థాపకుడు వ్యవస్థాపకులు
పడిగేల మహేష్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు
ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ
అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని రాజకీయాలకు అతీతంగా సంఘం పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా విద్యారుల సమస్యలపై హక్కుల సాధనకై పోరాటం చేస్తానని అన్నారు