(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళి అర్పించాను.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లు. వాళ్ల ఆదర్శాలతోనే ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.