Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు

నేటి సత్యం*లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు* దిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను గురువారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, అమిత్‌ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టే 131వ...

Read Full Article

Share with friends