(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 6
– జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు జూన్ 8న ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఈ కార్యక్రమం చేపడతామన్నారు.
ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా 180 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని బత్తిని బ్రదర్స్ వివరించారు.