Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 8:19 am Editor : Admin

800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేద్దాం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం వరంగల్ మే 7

సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేత

రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్‌తో కూల్చడం అన్యాయం

ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్