Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేద్దాం

నేటి సత్యం వరంగల్ మే 7 సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేత రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్‌తో కూల్చడం అన్యాయం ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేసిన...

Read Full Article

Share with friends