(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ మే 10
మీడియా ఇంత భయపడుతోందా!
అందరినీ షాక్కి గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. బండి సంజయ్ కొడుకు POCSO కేసు గురించి ఒక్క వార్తా పత్రిక కూడా కనీసం వార్త రాయకపోవడం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు POCSO Act కేసు వ్యవహారంలో ప్రధాన మీడియా వార్తా పత్రికలు అసలు వార్తలు ప్రచురించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, అనేక ప్రధాన పత్రికలు మరియు టీవీ ఛానళ్లు ఈ వ్యవహారంపై వార్త రాయకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.