Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాన్వాయ్ సగానికి తగ్గించిన పవన్

- నేటి సత్యం మే 14 కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - ⁠పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి - ⁠జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు - ⁠అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో...

Read Full Article

Share with friends