కాన్వాయ్ సగానికి తగ్గించిన పవన్
- నేటి సత్యం మే 14 కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి - జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు - అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో...