Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మల్లికార్జున్ కార్గే ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

నేటి సత్యం హైదరాబాద్ మే 30 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్* శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది అధిష్టానం. కార్యకర్తలను మరింత చేరువ చేసేందుకు *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్* తో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో నియోజక వర్గం సీనియర్ నాయకులు *అనిల్ కుమార్ యాదవ్* ఢిల్లీ పర్యటనలో...

Read Full Article

Share with friends