కానా మెట్టు ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరపాలి
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్, యూఎల్సీ భూములను రక్షించాలి సిపిఐ నాయకులు పనుగంటి పర్వతాలు, శేరిలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో అసైన్డ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూములపై భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టి, సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1961...