Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి పరకాల ప్రభాకర్

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 15 ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి: పరకాల ప్రభాకర్ సదస్సులో ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన సంస్థలు మరియు ప్రజాస్వామ్య విలువలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాలు మరియు ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలే తప్ప, వారి హక్కులను కాలరాసేలా ఉండకూడదని హితవు పలికారు. ప్రజలు తమ హక్కుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,...

Read Full Article

Share with friends