బయటపడ్డ మరో బారి కుంభకోణం
నేటి సత్యం హైదరాబాద్ జూన్16 తెలంగాణలో బయటపడ్డ మరో భారీ భూకుంభకోణం ఏపీ కంపెనీలకు తెలంగాణ భూములు ధారాదత్తం కోట్ల విలువైన సత్తుపల్లి తెలంగాణ ఫుడ్ పార్క్ భూములు అతి తక్కువ ధరకే కట్టబెట్టిన వైనం ఏపీకి చెందిన "దీపక్ నెక్స్ట్ జెన్" కంపెనీకి కేవలం ఎకరానికి రూ.21 లక్షల చొప్పున 72 ఎకరాలు కేటాయింపు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తనయుడు స్లీపింగ్ పార్టనర్గా ఉండడంతోనే కట్టబెట్టారని ఆరోపణలు బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.50...