కేంద్రo కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే టి రామకృష్ణ
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 19 కేంద్ర కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోంది *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన కోటాకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడమేనని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు. రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన ధాన్యాన్ని...