Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గ చర్య కూనoనేని సాంబశివరావు

నేటి సత్యం హనుమకొండ జూన్ 20 హనుమకొండలో పేదల ఇళ్ళు కూల్చివేత దుర్మార్గం గుండ్ల సింగారం బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం ఇండ్ల పట్టాల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలు నేడు హైదరాబాద్ లో ఇండ్ల స్థలాల సాధనకై అఖిలపక్ష సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ గుండ్ల సింగారంలో శనివారం పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు....

Read Full Article

Share with friends