(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం మేడ్చల్ జూన్ 21
కూతురి పరీక్ష కోసం పోలీసుల కాళ్లు మొక్కిన తండ్రి
మేడ్చల్ జిల్లా కీసర అంకిరెడ్డి పల్లి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్ లో NEET పరీక్ష రాయడానికి వచ్చి నిమిషం లేటైన విద్యార్థులు
ఫాథర్స్ డే రోజున తన కూతురును పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్న ఓ తండ్రి
లేట్ అయినందుకు విద్యార్థులను లోపలికి పంపని పోలీసులు
ఎగ్జామ్ సెంటర్ను గూగుల్ మ్యాప్స్లో తప్పుగా చూపించడం వల్లే లేటుగా వచ్చామని బోరున విలపించిన విద్యార్థులు, తల్లిదండ్రులు