పౌరసత్వంపై గందరగోళం!
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 27 పౌరసత్వంపై గందరగోళం! మన దేశంలో పౌరసత్వంపై రాజుకున్న ప్రస్తుత వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు పౌరసత్వానికి పాస్పోర్ట్ రుజు వు కాదని, అది ప్రయాణాన్ని సులభతరం చేసే పత్రం మాత్రమేనని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేయడం, మరోవైపు ఆధార్కార్డు కేవలం గుర్తింపు పత్రమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో చెప్పడం తాజా వివాదానికి కారణమైంది. దీంతో సహజంగానే పౌరసత్వాన్ని అధికారికంగా ఎలా నిరూ పించుకోవాలనే ప్రశ్న...