నిందితులను కఠినంగా శిక్షించాలి..!
రాజస్థాన్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి జిల్లా కేంద్రంలో ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన నేటి సత్యం జూలై 9 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య మానుకోట:రాజస్థాన్ లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చింత మౌనిక,జిల్లా నాయకురాలు అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.రాజస్థాన్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన 32 మంది నిందితులను...