గంజాయి సేవిస్తున్న వ్యక్తులు అరెస్టు
నేటి సత్యం గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు యువకులు 64 వేల విలువైన ఎండు గంజాయి బైక్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం మరో ముగ్గురి కోసం గాలింపు నేటి సత్యం జూలై 9 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రీ గుట్ట ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 24 వేల విలువైన ఎండు గంజాయిని చేసుకున్నారు వారి వద్ద ఉన్న ఒక...