(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Net Satyam New Delhi July22
ప్రధాని ఇంటి ముందు నిరసన..రాహుల్తో కేంద్ర మంత్రి ముఖాముఖి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ముందు కాంగ్రెస్ నేతల నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆయన కోరారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.