మూడంతస్తులకు పర్మిషన్ ఏడంతస్తుల నిర్మాణం..?
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 22 మూడు అంతస్తులకు మాత్రమే అనుమతి.. ఏడు అంతస్తుల నిర్మాణం బిల్డర్ మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ మాదాపూర్ లోని ఖానామెట్ గ్రామం సర్వే నంబర్లు 41/12, 41/13లోని అసైన్డ్ భూములలో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ నంబర్లు 46, 47లో బిల్డర్ మధుసూదన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల నుంచి మూడు...