Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా ఎత్తివేయాలి. సిపిఐ

నేటి సత్యం జవహర్ నగర్ జులై 22 డంపింగ్ యార్డును శాశ్వతంగ ఎత్తివేయాలి / సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.... -- పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన నేతలు. --జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాటకమిటి చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్. ప్రజల ఆరోగ్య భద్రతాను, జీవన మనుగడను ద్రుష్టిలో పెట్టుకొని, జవహర్ నగర్ డంపింగ్ పరిసర ప్రాంతాల ప్రజల సంపూర్ణ విముక్తికై,...

Read Full Article

Share with friends