ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి కలెక్టర్
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇబ్బందులు లేకుండా అందేలా చూడాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ఆగస్టు 1(నేటి సత్యం ప్రతినిధి) జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా...