రోగులకు అందుతున్న సేవలపై చర్చ
నేటి సత్యం కామారెడ్డి ఆగస్టు 3 మంత్రి దామోదర రాజనర్సింహ తో పలు అంశాలను చర్చించిన పోచారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బాన్సువాడ...