Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు నిలదీత.

నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 7 బాధితులు కోర్టుకు వస్తారని నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తారా? హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు నిలదీత రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని సర్వే నంబర్ 60లో ఉన్న 350 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను, వాచ్‌మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పెమ్మసాని సుధారాణి కూల్చివేతల సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, హైడ్రా దాఖలు చేసిన కౌంటర్‌లో కూడా నోటీసు...

Read Full Article

Share with friends