Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..!

నేటి సత్యం / ఎల్బీనగర్ /ఆగస్టు 10 ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తాం... రూ.22లక్షల పరిహారం.. తక్షణ సాయం కింద రూ.10లక్షలు అందజేస్తాం... ఇందిరమ్మ ఇల్లుతో పాటు తండ్రికి పెన్షన్ సౌకర్యం... ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హామీ... ఎల్బీనగర్ పీఎస్ వద్ద కుటుంబసభ్యులకు, బంధువులకు ఎమ్మెల్యే భరోసా.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన... ఎన్నో కలలతో ఉద్యోగంలో చేరి,...

Read Full Article

Share with friends