నేపాల్ వరద బాధితులను ఆదుకోవాలి..
నేటి సత్యం/ శేర్లింగంపల్లి/ ఆగస్టు 27 నేపాల్ వరద బాధితులను ఆదుకోవాలి నేపాల్లో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పునరావాసం వంటి అత్యవసర సహాయాన్ని వెంటనే అందించాలి. ప్రకృతి విపత్తుతో నిరాశ్రయులైన కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందని, భారత ప్రభుత్వం కూడా నేపాల్కు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని సిపిఐ...