Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:35 am Editor : Admin

కొండ సురేఖమ్మ కుటుంబ సభ్యుల పై అర్చన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖమ్మ కుటుంబ సభ్యుల పేరుపైన అర్చన

శ్రీ శ్రీశ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు సిలివేరు

నేటి సత్యం ఆగస్టు 30 ప్రతినిధి కొమిరే యాకయ్య

ఈరోజు శ్రావణమాసం మూడవ ఆదివారం శుభ సందర్భంగా ఎల్బీనగర్ వనస్థలిపురంలోని
శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు
శ్రీమతి కొండా సురేఖమ్మ గారి కుటుంబ సభ్యుల పేరు పైన అర్చన చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్య సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని రాజకీయంలో ఎటువంటి వడిదొడుకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగాలని ఆ అమ్మవారిని వేడుకున్నా యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు సిలివేరు అనిల్