శిథిలావస్థలో వాటర్ ట్యాంకర్..
నేటి సత్యం వార్తకు స్పందన జీ పి లో తీర్మానం చేశాం రహదారి మరమ్మత్తు పనులు త్వరలో ప్రారంభిస్తాం సర్పంచ్ బునేకర్ జ్యోతి ప్రకాష్ కామారెడ్డి సెప్టెంబర్ 03 నేటి సత్యం ప్రతినిధి బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో సుమారు సంవత్సరం పాటుగా రహదారి మరమ్మత్తు పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకొని రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన నేటి సత్యం పత్రికలో కథనం రావడంతో స్పందించిన సర్పంచ్ బునేకర్ జ్యోతి ప్రకాష్ అనేక...