Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedస్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారు సిపిఐ నారాయణ

స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారు సిపిఐ నారాయణ

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 16

స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసికొంటుంటే అదే ఆగస్టు 15 వ తేదీన ప్రధాని మోడీ ఢిల్లీ ఎర్రకోటపై నుండి స్వాతంత్ర పోరాటాన్ని అవమాన పరిచేవిధంగా , స్వతంత్రపోరాటం లో అసువులుబాసిన అమరవీరులకు ద్రోహం చేసేవిధంగా మాట్లాడడం భారతప్రజలను అవమానపరచడమే . 1925 లో సిపిఐ , ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది . ఆనాటినుండి బ్రిటిష్ పాలనాకువ్యతిరేకంగా సిపిఐ యితర దేశభక్తులందరు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు . తుపాకీగుండ్లకు బలయ్యారు , తూటాలకు లాఠీలకు ఎదురొడ్డారు . Rss చరిత్రలో ఏవిక్కడయినా పాల్గొన్నారా , లాఠీలకు తూటాలకు గురయ్యారా , వుంటే ఒక పేరయినా చెప్పగలరా ?? సావర్కర్ పాల్గొని అరెస్ట్ అయి అండమాన్ జైలులోనుండి బ్రిటిష్ పాలనకు లొంగి క్షమాపణ చెప్పి బయటికి వచ్చి , rss వాళ్ళని బ్రిటిష్ ఉద్యమంలో పాల్గినవద్దని ఆదేశించడం వాస్తవం కదా ? అలాంటి చరిత్రకలిగిన rss ను పొగడడమంటే అంతకన్నా మించిన దేశద్రోహం యింకొకటిఉండా ?? చరితాత్మక ఎర్రకోట అవమానంకదా ?? దేశభక్తులు క్షమించరు గాక క్షమించరు . from. Narayana cpi salam tamilnadu cpi stateconference

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments