గన్నేరువరంలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
గన్నేరువరం, మే 03 (నేటి సత్యం): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన న్యాత ప్రేమ్ సాగర్ (30) అనే యువకుడు శనివారం అర్ధరాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఘటన వివరాలు:స్థానికులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రేమ్ సాగర్ శనివారం రాత్రి యధావిధిగా నిద్రకు ఉపక్రమించాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి ప్రేమ్...