కార్మికులకు పెంచింది శూన్యం…
నేటి సత్యం హైదరాబాద్ మే 22 కార్మికులకు పెంచింది శూన్యం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనీస వేతనాలు పెంచుతున్నామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్ జోన్...