వేతనాలు పెంపులో శాస్రిత లేదు
నేటి సత్యం శంషాబాద్ మే 22 ముఖ్య మంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు పెరిగిన ధరలకు అణుగుణంగా కనీస వేతనాలు పెంచాలి* ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారు ఈ రోజు సచివాలయంలో ప్రెస్మీట్ పెట్టి కార్మిక శాఖ పరిధిలోని షెడ్యుల్డ్ ఎంప్లాయిమెంట్ కనీస వేతనాల పెంపుదలను ప్రకటించారు. సుమారు 14 సం॥ల తరువాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. 26 జూన్ 2...