Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్. ఐ .ర్ పై జాగ్రత్తలు పాటించకుంటే ఓటు హక్కు పోయినట్లే

నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 20 ఎస్‌ఐఆర్‌పై కార్యకర్తలకు అవగాహన కల్పించాలి ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రత్యేక సర్వేలు, ఓటర్ల జాబితా సవరణలు (SIR) వంటి కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సరైన సమాచారం అందించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...

Read Full Article

Share with friends