Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నల్గొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కార్మికులకు వీడిన హిస్టరీ

నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో వీడిన మిస్టరీ హత్యకు గురైన హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినట్లు నిర్ధారణ నల్లగొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీన (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు...

Read Full Article

Share with friends