Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

వట్టే జానయ్య పీడియాట్..!

నేటి సత్యం జూలై 27 TRP పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్‌పై పీడీ యాక్ట్ నమోదు పరారీలో వట్టె జానయ్య యాదవ్ రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించి దోచుకున్నాడని నిర్ధారించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్‌లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని మాయం చేసిన వట్టె జానయ్య యాదవ్ వట్టె...

Read Full Article

Share with friends