నేటి సత్యం
_
*సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. ఇక 20 కోచ్లు!*_
*వందేభారత్కు (Vande Bharat Express) లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్ రైళ్ల కోచ్ల సంఖ్యను పెంచాలని (Indian Railways) నిర్ణయించింది*