Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకొత్త రైల్వే ప్రాజెక్టు ఇవ్వండి డీకే అరుణ

కొత్త రైల్వే ప్రాజెక్టు ఇవ్వండి డీకే అరుణ

*మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలిసిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ*

 

నేటి సత్యం ఢిల్లీ సెప్టెంబర్ 23

 

*పాలమూరు పార్లమెంట్ పరిధిలో పెంగింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్స్ పై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు ఇచ్చిన ఎంపీ డీకే.అరుణ*

*ముఖ్యంగా మహబూబ్ నగర్ లోని తిరుమలదేవుని గుట్ట వద్ద ఆర్ఓబి ఆర్ఓబి నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని వినతులు*

*ROB నిర్మాణం, అవశ్యకత, జిల్లా ప్రజలకు ఉపయోగం, ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీ డీకే. అరుణ సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments