Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogజిల్లా కార్యవర్గ సమావేశం నేడు. పయాజ్ కార్యదర్శి

జిల్లా కార్యవర్గ సమావేశం నేడు. పయాజ్ కార్యదర్శి

నేడే సిపిఐ జిల్లా కార్యవర్గం సమావేశం-

ఎస్ఎండిఫయాజ్, నేటి సత్య, నాగర్ కర్నూల్/ పెద్దకొత్తపల్లి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశం 24-10-2025 శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 2; గంటలకు ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సంబంధించిన కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలు, ఇతర ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల్ నరసింహ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనాలని ఎస్ ఎండీ ఫయాజ్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments