నేటి సత్యం గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం కు సిపిఐ నాయకులు శనివారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కకోదండరాం గారిని కలిసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ETనరసింహ, తక్కలపల్లి శ్రీనివాసరావు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కాలవేణా శంకర్, బొకే శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజా సేవలో వారి అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడలని. శాసన మండలిలో వారి సేవలు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కొనసాగాలని ఆకాంక్షిచారు.